Tuesday, 6 January 2026
రాజు_ధర్మదేవత
రామాపురం అనే గ్రామంలో కృష్ణశర్మ అనే సద్బ్రాహ్మణుడు వుండే వాడు. అతడు సకల విద్యాపారంగతుడు తనకు వచ్చిన విద్యను ఉచితంగా అందరికీ నేర్పే వాడు. వివాహాది శుభకార్యాలకు శుభముహూర్తాలు నిర్ణ యించటంలోనూ కూడా అతడికి ఆఖండ ప్రజ్ఞ ఉన్నది.
కృష్ణశర్మ యింటిలో ఎప్పుడూ పది మంది విద్యార్థులు వేదాధ్యయనం చేస్తూ వుండే వారు. జనంలో అతడి ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూండేది.దేహీ అని ఎవరినీ యాచించక పోవటం వల్ల, కృష్ణశర్మ డబ్బుకు చాలా యిబ్బంది పడేవాడు. శిష్యులకు, తన యింటికి వచ్చిన వారికి కూడాఅతడు శక్తి కొలదీ ఆతిథి మర్యాదలు చేసే వాడు.సంపాదన లేదు సరిగదా ఖర్చులు పెరుగుతూండటం వల్ల కృష్ణశర్మకు తలిదండ్రులు ఇచ్చిన ఆస్తి కూడా హరించుకొని పోసాగింది.ఇప్పుడు అతడికి పెళ్ళీడుకి ఎదిగిన కూతురు వుంది. విద్యాభ్యాసం చేస్తున్న ఇద్దరు మగపిల్లలు వున్నారు.
కృష్ణశర్మ భార్య గుణవతికి తన పిల్లల భవిష్యత్తు గురించి బెంగ పట్టు కుంది. అయినా భర్త మనసు నొప్పించ కూడదని ఆమె ఏమి అనేది కాదు.ఇలా ఉండగా, ఒక రోజున కృష్ణ శర్మ కూతురిని చూచుకునేందుకు పెళ్ళివారొచ్చారు. వారికి పిల్లనచ్చింది. అప్పటి కప్పుడు జాతకాలు పరిశీలిం చగా ఒక సంవత్సర కాలం వరకూ శుభముహూర్తం లేదని తేలింది. అప్పుడే పెళ్ళి జరిపించమని చెప్పి పెళ్ళివారు.వెళ్ళి పోయారు.వాళ్ళు వెళ్ళిపోయాక గుణవతి దిగు లుగా, “సంవత్సరం తర్వాత ఈ పెళ్ళి ఎలా చేస్తాం? పెళ్ళంటే చాలా ఖర్చవు తుంది కదా!" అంది.అందుకు కృష్ణశర్మ, "ఆ దిగులు ఆ భగ నాకూ ఉంది. అన్నింటికీ వంతుడే ఉన్నాడు,” అన్నాడు.
"హెూరు గాలిలో దీపం పెట్టి, దేవుడా నీదే భారమంటే ఏమి ప్రయో జనం? మీరు నోరు విడిచి ఎవరిని అడి గినా కనకవర్షం కురుస్తుంది.” అన్నది గుణవతి."నోరు విడిచి అడిగితే అది యాచన ఆవుతుంది. అడగకుండా యిచ్చినదే ప్రతిఫల మవుతుంది. మన పెరట్లో వృక్షాలు చూడు. చిన్నతనంలో వాటికి నీరు పోసి పెంచాము. ఇప్పుడవి అడ క్కుండానే రుచికరమయిన ఫలాల నిస్తున్నాయి." అన్నాడు కృష్ణశర్మ.“వాటవల్లనే మనకు రోజులు కాస్తగడుస్తున్నాయి. మీరు చెప్పినది నిజం. పెరట్లో ఖాళీ స్థలం వున్నది. మరి కాసిని ఫలవృక్షాలైనా నాటండి,” అన్నది గుణ పతి ఉక్రోషంగా.
ఆమె ఆ మాటలు ఉక్రోషంగా అన్నప్పటికీ, కృష్ణశర్మ నిజంగానే గునపం తీసుకుని పెరట్లోకి వెళ్ళాడు. ఒక చోట అతడు తవ్వేసరికి. అడుగు నేలలో ఖంగుమన్న శబ్దం అయింది. మరికాస్త తవ్వి చూడగా, పురాతనకాలపు రాగి బిందె ఒకటి అక్కడ వుంది దాని నిండుగా బంగారు నాణేలు వున్నవి.
గుణవతి పరుగున పెరట్లోకి వచ్చి, "ధర్మదేవత మనను కరుణించింది. మన కష్టాలు అన్నీ ఈనాటితో తీరి పోయాయి." అన్నది సంతోషంగా,అందుకు కృష్ణశర్మ నవ్వి, "ఇంత కాలం నేను నియమం తప్ప కుండా జీవించాను. నీతినే నమ్ముకుని బ్రతి కాను. భూమిలో ఉండే నిధి నిక్షేపాలు మనవి కావు రాజు చెందుతాయి. దీనిని రాజు కప్పగించటమే బాధ్యత,” అని భార్య ఎంత చెపుతున్నా వినక, ఆ బిందెను తీసుకుని వెళ్ళి, ఆ దేశపు రాజు శూరసేనుడికి ఇచ్చాడు.రాజు అతణ్ణి మెచ్చుకుని పంపే"కనీసం మీ న్యాయులున్దికి మెచ్చు తుని మంచి బహుమతినైనా యివ్వ లేదు ఆ రాజు" అంటూ తిరిగి వచ్చిన భర్తను మాచి బాధ పడింది. గుణవతమంచి పౌరుడిగా నా బాధ్యత నిర్వ హించాను. బాధ్యతకు ప్రతిఫలాన్నికాదు" అంటూ భార్యను మండలిం చాడు కృష్ణశర్మ-
మరుసటి ఉదయం ఒక మామిడి మొక్కను తాను తీసిన గోతిలో నాలా లని కృష్ణశర్మ అనుకుని వెళ్ళే సరికి. అతడికి అందులో చిత్రంగా మరో రాగి బిండె కనపడింది. అందులోనూ విండుగా బంగారు వాణేలు వున్నాయి.జరిగిన అద్భుతానికి ఆశ్చర్యపడి నప్పటికీ, కృష్ణశర్మ మళ్ళీ ఆ బిందెను కూడా రాజుకే తిసుకుని వెళ్ళఅలా ఒక మాడం రోజల పాటురోజూ తనతో రాగి దించాడు బంగారు కాసులు తెచ్చిస్తున్న కృష్ణశర్మ మీద రాజుకు ఆసక్తి కలిగింది. ఒకే యింటిపెరట్లో అన్ని బిందెలు దొరకటము విచిత్రంగా తోచి, అంత వరకూ కృష్ణ శర్మ తెచ్చిన బంగారు కాసులు ఎన్ని వున్నాయో లెక్క చూడమని కోశాధి పతికి చెప్పాడు రాజు.కోశాధిపతి వెళ్ళి చూచేది కొళా గారంలో ఎంత వెతికినా ఒక్క రాగి బించా కూడా లేదు- అతడు గుండెవిష బాదుకుంటూ వెళ్ళి రాజుకు యము చెప్పాడు. రాజు కూడా దీనికి ఎంతో ఆశ్చర్యపడి. అసలు విషయంపరిశోధించాలని అనుకున్నారు.కాసేపటికి ఎప్పటిలాగే, కృష్ణశర్మ బిందెను తిముకుని రాజును చూడఎచ్చాడు. స్వయంగా దాచటమే కాశం రాజు- వించెము తానే మీద తన పేరు కూడా వ్రాశాడు. కామిమర్నాటి కల్లా చించి మాయ మయింది. కృష్ణశర్మ ఎప్పటి లాగా మరునాడు మరో కుందె తీసుకుని వచ్చాడు.శూరపేముడా బిందెను పరిశీలించి చూడగా దానిపై స్వహస్తాలతో వ్రాసిన తన పేరు కనపడింది. అప్పుడు రాజుకుఅబెల్మ్కలిగిన ఆగ్రహం అంతా అంతా కాదు.తక్షణం కృష్ణశర్మపై చోర నేరం అభియోగించి, కారాగారంలో పడవే యించాడు.
రాజుకు తనపై ఆగ్రహం ఎందుకు కలిగిందో, తను చేసిన నేరమేమిలో కూడా తెలియని కృష్ణశర్మ విచారంగా కారాగారంలో ఉండగా. కాసేపటికి ఒక భటుడు అండి వద్దకు వచ్చి, "అయ్యా, జరిగిన పొరపాటుకు రాజు గాన ఎంతో విచారించారు తమరిని ఇంటికి వెళ్ళి పోవచ్చునని చెప్పారు."ఎఉతుర్ తలుపులు తెరిచాడు.రాజుల మనసులు చిత్రమైనవి. అని అనుకుంటూ కృష్ణశర్మ ఇంటికి వెళ్ళి పోయాడు. అయితే జరిగినదేమీ తన భార్యకు చెప్పలేదు.గుణవతి మాత్రం "ఇలా ఎంత కాలమని ప్రతి రోజూ రాజదర్శనానికి వెళతాము? నందువల్ల, మీ శిష్యులకు విద్యాదానం కూడా ఆగి పోయింది." అన్నది."అంతా అభగవంతుడి నిర్ణయం అని ఊరుకున్నాడు కృష్ణ కర్మ.
మర్నాడు అతడికి తన పెరటి గోతిలో మరో రాగి నందె కనబడింది. కృష్ణశర్మ తటపటాయించ కుండా దానిని కూడా తీసుకుని రాజదర్శనానికి వెళ్ళాడు.శూరసేనుడు కృష్ణశర్మను చూచి ఆశ్చర్యపడి, "నిన్న నిన్ను కాలా గారంలో పడవేటుంచాను కదా? ఈ వించా నీకు కారాగారంలో దొరికిందా?" అన్నాడు "ముందు తమరు నన్ను కాలా గారంలో పడవేయుంచారు. తర్వాత దయతో మనసు మార్చుకుని కన్ను విడిపించారు. చెప్పాడు కృష్ణశర్మ-జరిగినదిఅప్పుడు రాజుకు తన భటులు మీద అనుమానం వచ్చింది. రోజుకో బిందెడు బంగారు కాసులు రాజాకే మువ్వగల కృష్ణశర్మ భటులకు కూడా ఎంత బంగారమైనా కానుకగా యివ్వగలడు. అందుకు ఆశపడి ఏ భటుడో అతణ్ణి విడిపించి ఉంటారు."నిన్ను విడిపించిన భటుడిని గుర్తు వట్టి చెప్పగలవా?” అని అడిగాడు రాజా-కృష్ణశర్తకు వారిలో తనను విడి పెంచిన భటుడు కనపడలేదు. విషయం శూరసేనుడికి చెప్పాడు.
"నీవు నిజం చెప్పటం లేదు. వీరిలో నిన్ను విడిపించిన వారెవరో చెప్పు." అన్నాడు. శూరసేనుడు కోపంగా.కృష్ణశర్లు తాను నిజమే చెపుతున్నా దీని ఎంత మొత్తుకున్నా రాజు వినలేదు.
చివరిశీ రాజు. "నిజం చెప్పకపోతే నీకు శిరచ్ఛేదమే తగిన అన్నాడు.అయినప్పటికీ కృష్ణశర్మ తనకు ఏమి తెలియదనే అన్నాడు.రాజా అప్పటికి అప్పుడు ఇద్దరు భటులను రావించి, కృష్ణశర్మను అరణ్య మధ్యలోకి తీసుకుని వెళ్ళి శిరచ్ఛేదం కావించమని చెప్పాడు.శూరసేనుడి మంత్రి సుబుద్ధి చాలాకాలంగా ఈ వ్యవహారం కనిపెడుతూనే ఉన్నాడు.అతడు రాజుతో, "ప్రభూ, తమకు బ్రహ్మహత్యాపాతకము చుట్టుకుం టుంది. శిక్ష విషయంలో మరొక్క “సారి ఆలోచించండి." అన్నాడు.
"విద్య నేర్చిన వాడు బ్రాహ్మణుడు కావి, నేరస్థుడు బ్రాహ్మణుడు కాడు. నేరస్థులను శిక్షించటం రాజధర్మం. ఈ విషయంలో మీరు జోక్యం చేసు కొనవద్దు" అని మంత్రిని మండలిం"అంత వరకూ జరిగిన దాన్ని బట్టి చూడగా, ఈ బ్రాహ్మణుడు ఈ శిక్షను కూడా తప్పించు కొనగలడని వారు. తొస్తున్నది." అన్నాడు సుబుద్ధి."అది అసంభవం." అన్నాడు. శూర పేనుడు నమ్మకంగా,అయితే మరుసటి దినం కృష్ణ శర్మ యథా ప్రకారం మరో రాగి బిందెను మోసుకుని, రాజదర్శనానికివచ్చాడు. దానిపై శూరసేనుడు స్వహ పాలతో వ్రాసిన పేరున్నది.
"మళ్ళీ ఎలా వచ్చావు?" అన్నాడు. శూరసేనుడు ఆశ్చర్యంగా,"ప్రభూ, తమరు నన్ను పరిక్షిస్తు న్నారు. విన్న మేము సగం దారిలో ఉండగా, తమరు పలసిన దూత రాజు శావనంతో వచ్చి పన్ను విడిపించి వెళి పోయాడు." అన్నాడు కృష్ణశర్మ.హెవేరు. శూరసేనుడు. ఆ దూత?" అన్నాడు.గుర్తు పట్టలేక పోయాడు. కృష్ణశర్మ దూత ఎవరో చూచిరాజు కృష్ణశర్మను చంపటానికి నియోగించిన భటుల కోసం కబురంప భోగా, "ప్రభూ! వారం దినాలు సెలవు తీసుకోమని నిన్న తమరు వారిని రాజ శాసనం ద్వారా ఆదేశించారు. వారు شه తమ గ్రామాలకు వెళ్ళి పోయారు." అన్నాడు కృష్ణశర్మ.
శూరపేముడు కోపంగా, “నీవు ఒక మాయానివి. నిన్ను నేనే స్వయంగా హతమార్చగలను." అని కత్తి దూయ భోగా, మంత్రి సుబుద్ధి వారించి. "ప్రభూ, అతడిని ధర్మదేవత కాపాడు తుప్పదని నా అనుమానం. తమరు ఆవేశపడక, విషయాన్ని కూటంక వంగా చర్చించ వలని ఉన్నది." అన్నాడు.
కృష్ణశర్మ తిరిగి వస్తాడన్న విషయం ముందుగానే ఊహించిన సుబుద్ధి బుద్ధి చాతుర్యాన్ని గౌరవించి, కృష్ణశర్మను ఏకాంతానికి పిలిచి, సుబుద్ధి సమక్షంలో"విగ్రహంగా విషయాన్ని చర్చించాడు. శూరసేనుడు. అప్పుడు రాజుకు కృష్ణ శర్మ స్వీయ వృత్తాంతం తెలిసింది.
"నీపు చెపుతున్నది నమ్మ ఉగ్గదిగా లేదు." అన్నాడు రాజు.
"ప్రభూ, అతడి గురించి నేను ఆరా θώ అతడు నిజమే చెవు తున్నాడు." అన్నాడు. సుబుద్ధి,
"అతడి గురించి నీవు ఎందుకు ఆరా ఏశావు?" అన్నాడు శూరసేనుడు.
"ప్రభూ, తమరే విధానంగా ఆలోచిం చండి. ఒక పేద బ్రాహ్మణుడు ప్రతి దినం మీకు బంగారు కాసులు తెచ్చి యిస్తున్నాడు. మీరు తన మీద నేదా రోపణ చేసినా, అతడు చలించ లేదు. మీరు శిరచ్ఛేదం చేస్తానని బెదిరించినా. ఏదో ఒక భటుణ్ణి చూపించి. తన ప్రాణాలు రక్షించుకోవాలని తలచని నిజాయితీపరుడు. ఇతడిని ధర్మదేవతే కాపాడుతున్న దన్న నమ్మకం కలిగి నేను విషయం ఆరా తీశాను." అన్నాడు.
"అయితే. అతడు రోజూ నాకు బించి తెచ్చి ఇవ్వటం ఎందుకు? ఆవి మాయం కావట మెందుకు?" అన్నాడు. శూరసేనుడు.
"ప్రభూ, విధి నిక్షేపాలను రాజు ధవంగా భావించి, కృష్ణశర్మ మీకు తెచ్చిస్తున్నాడు. కాని, రాగి బిందెలోని బంగారు కానులు విధినిక్షేపం కాదు. ధర్మదేవత అతడికి ఇచ్చిన బహుమతి. అది గ్రహించిక, మీరు కాసులు తీసుకుంటుంటే. ధర్మదేవత తిరిగి అనితానే అతడికి చేరవేస్తున్నది. నిజానికి ఆ కాసులు కృష్ణశర్మవి. ఆ పొత్తును మీరు అతడికి దానంగా యవ్వండి. తిరిగి అతడికి తన అంటి పెరటి గోతిలో శాసుల బిందె కనపడదు." అన్నాడు."ధర్మదేవతే కృష్ణశర్మ కాబంచెను కానుకగా యిచ్చిందని నీవు ఎందుకు బావిస్తున్నావు?" అన్నాడు రాజు ఆశ్చర్యంగా.
"తమరు కృష్ణశర్మ విజాయితీని సత్కరించాలని ఎప్పడూ అనుకోలేదు. కాని, అతడిపై అనుమానం కలగానే అతడిని శిక్షించాలని అనుకున్నారు. ఏ దేశంలో రాజు తన ప్రజల యోగ క్షేమాలను స్వయంగా విదారించ లేకున్నాడో ఆ దేశ ప్రజలు ప్రతి ఫలా నిజ ధర్మదేవత పైనే ఆధారపడతారు. ధర్మదేవతిచ్చే ప్రతిఫలంలో రాజుకు హక్కు వుండదు," అన్నాడు సుబుద్ధి..తన పరిపాలనలో లోపమున్నడని, అందువల్ల కృష్ణశర్మవంటి ప్రతిభావం పన్నులు ఎందరో శష్టపడుతున్నారని గ్రహించిన రాజు, కృష్ణ శర్మణ రాగి వించెను దానంగా యిచ్చి, తర్వాత సబుద్ధి సహాయంతో తన లోపాలన్నీ దిద్దుకుని, చాలా ఏళ్ళు ప్రజా రంజకముగా పాలన చేశాడు.
అది విన్న మహారాణి- 'ప్రజలకు రాజే ధర్మదేవత, రాజు రాజులా మనట నప్పుడు ప్రజలు ధర్మదేవత పైనే తప్పక ఆధార పడాలి. నా భర్తను ప్రజలు ధర్మదేవత అని కొనియాడేలా
చేయటం మహారాణిగా నా బాధ్యత' అని అనుకుంటూ వెళ్ళి పోయింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment